ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతిక దూరం పాటించకుంటే రూ. 500 జరిమానా

ABN, First Publish Date - 2020-05-24T09:16:22+05:30

దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోతే కిరాణ, చిల్లర దుకాణలు, బడ్డీ బంకుల యజమానులకు రూ. 500ల వరకు అపరాధ రుసుం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పీసీపల్లి, మే 23: దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోతే కిరాణ, చిల్లర దుకాణలు, బడ్డీ బంకుల యజమానులకు రూ. 500ల వరకు అపరాధ రుసుం వసూలు చేస్తామని స్థానిక పంచాయతీ సెక్రటరీ చాంద్‌బాషా అన్నారు. మండల కేంద్రమైన పీసీపల్లి మేజర్‌ పంచాయతీలో శనివారం దుకాణ యజమానులకు ఆయన నోటీసులు అందజేశారు. శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఒక్క పీసీపల్లి పంచాయతీలో మాస్కులు ధరించ కుండా తిరుగుతున్న ప్రజల నుంచి వెయ్యి రూపాయలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు.

Updated Date - 2020-05-24T09:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising