ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

213 రోజుల తర్వాత.. పట్టాలెక్కిన హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌

ABN, First Publish Date - 2020-10-21T17:53:39+05:30

విజయవాడ-హుబ్లీ రైలు పట్టాలెక్కింది. మంగళవారం నుంచి ఇది నడుస్తోంది. కరోనా కారణంగా మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొనకొండ: విజయవాడ-హుబ్లీ రైలు పట్టాలెక్కింది. మంగళవారం నుంచి ఇది నడుస్తోంది.  కరోనా కారణంగా మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో గుంటూరు-గుంతకల్లు ప్రధాన రైలు మార్గంలో 213 రోజుల తర్వాత మంగళవారం నుంచి విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునఃప్రారంభించారు. విజయవాడలో రాత్రి 7-45 గంటలకు బయల్దేరే ఈ రైలు రాత్రి 10-45 గంటలకు దొనకొండ చేరుకొని మరుసటి రోజు మధ్యాహ్నం 11-25 గంటలకు హుబ్లీ చేరుతుంది. తిరిగి హుబ్లీలో మధ్యాహ్నం 1-30 గంటలకు బయల్దేరి రాత్రి 12-48 గంటలకు దొనకొండకు, ఉదయం 5-15 గంటలకు విజయవాడకు చేరుతుంది. విజయవాడ-హుబ్లీ- విజయవాడ రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ టికెట్లకు అనుమతి లేకుండా మొత్తం రిజర్వేషన్‌ టికెట్లతో నవంబరు 30వ తేదీ వరకు నడిచేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


Updated Date - 2020-10-21T17:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising