ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ పరిశీలకులుగా కరిముల్లా

ABN, First Publish Date - 2020-11-22T05:08:06+05:30

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో గూడూరు నియోజకవర్గానికి టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షేక్‌ కరిముల్లాను నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఎర్రగొండపాలెం, నవంబరు 21 : తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో  గూడూరు నియోజకవర్గానికి టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షేక్‌ కరిముల్లాను నియమించారు. రాష్ట్ర టీడీపీ అధిష్ఠానం నుంచి నియామక ఉత్తర్వులు అందాయని శనివారం సాయంత్రం కరిముల్లా తెలిపారు. రాష్ట్ర అధినాయకత్వం తనపై ఉంచిన బాధ్యతకు శక్తివంచన లేకుండా న్యాయం చేస్తానన్నారు. గూడూరు నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తిరుపతిపార్లమెంటు టీడీపీ అభ్యర్ధి పనబాకలక్ష్మీ విజయానికి శ్రమిస్తానని తెలిపారు.

Updated Date - 2020-11-22T05:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising