ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.5 లక్షల గుట్కాలు స్వాధీనం

ABN, First Publish Date - 2020-07-17T11:20:19+05:30

పట్టణంలోని కళాశాల రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల రూపాయల విలువచేసే గుట్కాలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, జూలై 16 :  పట్టణంలోని కళాశాల రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల రూపాయల విలువచేసే గుట్కాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దొనకొండ మండలం లక్ష్మీపురంకు చెందిన సూరే సత్యం అలియాస్‌ ప్రసాద్‌ ఐదు నెలల నుంచి కళాశాల రోడ్డులో గోడౌన్‌ను తీసుకొని అక్రమంగా గుట్కాలు నిల్వ ఉంచి పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్బీ హెడ్‌ కానిస్టేబుళ్లు బి.ఆవులయ్య, శ్రీనివాసులు గురువారం ఉదయం దాడి చేసి రూ.5 లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకొన్నారు. నిందితుని అరెస్ట్‌ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-17T11:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising