ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను విస్మరించిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-07-03T10:28:42+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు జరగడంలేదని సీపీఎం న గర కార్యదర్శి జి.రమేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (ప్రగతిభవన్‌), జూలై 2: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు జరగడంలేదని సీపీఎం న గర కార్యదర్శి జి.రమేష్‌ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. శి వారుకాలనీల్లో మంచినీటిపైపులు, రోడ్లు, సైడుకాలువల నిర్మాణ పనులు ఆ గిపోయాయన్నారు. వాటికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డి మాండ్‌ చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు.

Updated Date - 2020-07-03T10:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising