ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై ప్రభుత్వ వైద్యుల కృషి అమోఘం

ABN, First Publish Date - 2020-05-17T10:19:24+05:30

కరోనా పాజిటివ్‌ బాధితులకు ప్రభుత్వ వైద్యులు అందించిన వైద్యసేవల కారణంగానే త్వరగా కోలుకోని డిశ్చార్జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 16 : కరోనా పాజిటివ్‌ బాధితులకు ప్రభుత్వ వైద్యులు అందించిన వైద్యసేవల కారణంగానే త్వరగా కోలుకోని డిశ్చార్జి అయ్యారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు అన్నారు. శనివారం స్థానిక పాత రిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 63 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారందరికీ ప్రభుత్వ వైద్యులు అందించిన వైద్యం వల్లే త్వరగా కోలుకున్నారని తెలిపారు.  

Updated Date - 2020-05-17T10:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising