ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు సవాల్‌ను జగన్‌ స్వీకరించాలి

ABN, First Publish Date - 2020-08-09T11:09:07+05:30

ఎన్నికల ముందు రాజధాని అమరా వతికి జై కొట్టి రాష్ట్ర ప్రజలను వైసీపీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సంతనూతలపాడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌


ఒంగోలు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల ముందు రాజధాని అమరా వతికి జై కొట్టి రాష్ట్ర ప్రజలను వైసీపీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌.విజయకుమార్‌ శని వారం ఒక ప్రకటనలో విమర్శించారు. మాట తప్పం.. మడమ తిప్పం అని పదేపదే చెప్పే సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు రాజధాని విష యంలో మాటతో పాటు మడమ తిప్పారని ఆరోపించారు. ఇంతటి ప్రాధాన్య త కలిగిన ప్రధాన అంశానికి ప్రజామోదం కచ్చితంగా ఉండాలని స్పష్టం చే శారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించి ఆమోదం పొందాలని డిమాండ్‌ చేశారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన రాజీనామా సవాల్‌ ను స్వీకరించి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-09T11:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising