ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

ABN, First Publish Date - 2020-11-16T00:43:29+05:30

గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన జాలరి బొజ్జా రామారావు(50) పడవలోనే కుప్పకూలి మృతి చెందాడు.

రామారావు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అద్దంకి, నవంబరు 15 : గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన జాలరి బొజ్జా రామారావు(50) పడవలోనే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌ ఎస్టీ కాలనీకి చెందిన బొజ్జా రామారావు శనివారం ఉదయం పట్టణ పరిధిలోని నర్రావారిపాలెం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నీటిలో చేపల వేటకు వెళ్లాడు. చేపల వేట సమయంలోనే కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రామారావుకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.  

Updated Date - 2020-11-16T00:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising