ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఉత్పాదక గ్రూపులు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2020-12-30T06:04:44+05:30

ప్రతి గ్రామ సచివాలయం నుంచి 15 మంది రైతులతో రైతు ఉత్పాదక గ్రూపును ఏర్పాటు చేయాలని మార్కాపురం డీఎల్‌డీవో సాయికుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎర్రగొండపాలెం, డిసెంబరు 29 : ప్రతి గ్రామ సచివాలయం నుంచి 15 మంది రైతులతో రైతు ఉత్పాదక గ్రూపును ఏర్పాటు చేయాలని మార్కాపురం డీఎల్‌డీవో సాయికుమార్‌ అన్నారు. ఎర్రగొండపాలెంలో మంగళవారం సచివాలయ అగ్రికల్చర్‌, ఉద్యానవన అసిస్టెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్కాపురం డిఎల్‌డివో పాల్గొని సూచనలు చేశారు. రైతు ఉత్పాదక గ్రూపుల్లో ఉన్న రైతులు నేరుగా విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ద్వారా కంపెనీల నుంచి కొనుగోలు చేయవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి షేక్‌ నబీరసూల్‌, ఏవీ పి వెంకటేశ్వర్లు, ఎంపీఈవోలు, వీఏఏలు, ఉద్యానవన అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising