ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే నాగినేని సతీమణి కమలాదేవి మృతి

ABN, First Publish Date - 2020-12-06T05:23:15+05:30

అద్దంకి నియో జకవర్గ తొలి శాసనసభ్యుడు నాగినేని వెంక య్య సతీమణి కమలాదేవి (95) శనివారం తుదిశ్వాస విడిచారు.

కమలాదేవి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అద్దంకి, డిసెంబరు 5 : అద్దంకి నియో జకవర్గ తొలి శాసనసభ్యుడు నాగినేని  వెంక య్య సతీమణి కమలాదేవి (95) శనివారం  తుదిశ్వాస విడిచారు. మండలంలోని ధేనువ కొండకు చెందిన నాగినేని వెంకయ్య అద్దంకి నియోజకవర్గ  తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  కమలాదేవి గుంటూరు లో కుమార్తె వద్ద ఉంటూ శనివారం ఉద యం మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామం  ధేనువకొండ తీసుకొచ్చి శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కమలాదేవి మృతి పట్ల పలువురు సంతాపం  తెలిపారు.


Updated Date - 2020-12-06T05:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising