ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతం కోసం నర్సరీ ఉద్యోగి ఎదురుచూపులు

ABN, First Publish Date - 2020-07-10T10:56:21+05:30

దొనకొండలో ఏర్పాటైన మొక్కల పెంపకం కేంద్రం (నర్సరీ)లో పనిచేస్తున్న ఉద్యోగికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొనకొండ, జూలై 9 : దొనకొండలో ఏర్పాటైన మొక్కల పెంపకం కేంద్రం (నర్సరీ)లో పనిచేస్తున్న ఉద్యోగికి 15 నెలలుగా జీతాలందక తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నాడు.  షేక్‌ అప్‌రోజ్‌ వ్యక్తిని అటవీ శాఖ సిబ్బంది  న ర్సరీలో రూ.8వేల జీతానికి 15 నెలల క్రితం సూపర్‌వైజర్‌గా నియమించుకున్నారు. నాటి నుంచి నేటికీ ఒక్క రూపాయి జీతం కూడా ఇవ్వలేదు. ఈ విషయమై అటవీ సిబ్బందికి పలుసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు జీతం ఇచ్చేలా చ ర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు. 

Updated Date - 2020-07-10T10:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising