ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెల్లంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-13T06:38:44+05:30

జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆద్వర్యంలో మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజరు సీహెచ్‌.రామాంజమ్మ శనివారం ప్రారంభించారు.

కొనుగోలు ప్రారంభిస్తున్న రామాంజమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


త్రిపురాంతకం, డిసెంబరు 12 : జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆద్వర్యంలో మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజరు సీహెచ్‌.రామాంజమ్మ శనివారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడు రకానికి రూ. 1888, సాదారణ రకానికి రూ. 1868 ఇస్తామన్నారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సమాఖ్య డైరెక్టరు కందుల వెంకటేశ్వర్లు, ఏవో కె.నీరజ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising