ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం గాల్లో చక్కర్లు కొడితే రైతుల బాధలెలా తెలుస్తాయి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-11-30T00:37:35+05:30

రైతులు ఇబ్బందులు పడుతుంటే.. జగన్ గాల్లోనే చక్కర్లు కొట్టి వచ్చారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. పర్చూరు మండలం చిననందిపాడులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: రైతులు ఇబ్బందులు పడుతుంటే.. జగన్ గాల్లోనే చక్కర్లు కొట్టి వచ్చారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. పర్చూరు మండలం చిననందిపాడులో  దేవినేని ఉమ పర్యటించారు. తుపానుకు దెబ్బతిన్న మిరప పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతామని దేవినేని ఉమ హెచ్చరించారు.

Updated Date - 2020-11-30T00:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising