ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 2 నుంచి డిగ్రీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-08-13T14:27:45+05:30

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన డిగ్రీపరీక్షలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(ప్రకాశం): కరోనా వ్యాప్తి నేపఽథ్యంలో వాయిదా పడిన డిగ్రీపరీక్షలను సెప్టెంబరు 2 నుంచి నిర్వహించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించే తేదీలను రీషెడ్యూలు చేస్తూ యూనివర్శిటీ పరీక్షల అడిషనల్‌ కంట్రోలర్‌ ఎ.వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 20న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 2న, మార్చి 21న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 3న , 23న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 4న, 24 జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 5న , 26 న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు6న ,27న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 7న , 28న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 8న , ఏప్రిల్‌ 3న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 9న , ఏప్రిల్‌ 8న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు10న నిర్వహించమని ఆదేశించారు.పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Updated Date - 2020-08-13T14:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising