ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీడీఎల్‌వో తనిఖీ

ABN, First Publish Date - 2020-12-27T06:45:19+05:30

మండలంలోని రామసముద్రం గ్రామ సచివాలయాన్ని మార్కాపురం డీడీఎల్‌వో సాయికుమార్‌ శనివారం తనిఖీ చేశారు.

వివరాలు తెలుసుకుంటున్న డీఎల్‌డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


త్రిపురాంతకం, డిసెంబరు 26 : మండలంలోని రామసముద్రం గ్రామ సచివాలయాన్ని మార్కాపురం డీడీఎల్‌వో సాయికుమార్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వద్దకు వెళ్లి పనిముట్లు తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌బీకే, సచివాలయాల వద్ద ఇసుక లేకపోవడంపై ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు.అనంతరం త్రిపురాంతకం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి ఎంపీడీవో సుదర్శనం, ఇతర అధికారులతో మాట్లాడారు. 


Updated Date - 2020-12-27T06:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising