ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

ABN, First Publish Date - 2020-12-27T06:37:38+05:30

క్రికెట్‌ ఆటలో యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని త్రిపురాంతకం ఎంఈవో టీ.మల్లికార్జున నాయక్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో మల్లికార్జున నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెద్ద దోర్నాల, డిసెంబరు 26 : క్రికెట్‌ ఆటలో యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని త్రిపురాంతకం ఎంఈవో టీ.మల్లికార్జున నాయక్‌ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో యూత్‌ సొసైటీ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంటు పోటీలను శనివారం ఎంఈవో మల్లికార్జున నాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. తద్వారా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, ఐక్యత శారీరక ధృఢత్వం అలవడుతాయన్నారు. కార్యక్రమంలో ఈ.బాబు, గంటా రమణ, వెచ్చా సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T06:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising