ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 మందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-05-17T10:17:41+05:30

స్థానిక క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 16 మందికి శనివారం వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీపల్లి, మే 16: స్థానిక క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 16 మందికి శనివారం వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాఽధికారణి డాక్టర్‌ సృజన అధికారుల సూచనల మేరకు క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న చెన్నై, మహారాష్ట్ర, బెంగళూరు, బిహార్‌ నుంచి వచ్చిన వసల కార్మికులకు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం వారి నుంచి శ్వాబ్‌లు సేకరించారు. వీటిని  ఒంగోలులో ట్రూనాట్‌ మిషన్‌పై పరీక్షించనున్నారు. వీటి ఫలితాలు ఆదివారం వస్తాయని ఆమె తెపారు. కాగా తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 20 మందికి నోటీసులు అందించి హోమ్‌ కార్వంటైన్‌లో ఉండాలని డాక్టర్‌ సృజన, ఎస్‌ఐ మధుసూదన్‌రావు ఆదేశించి వారిని క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి పంపించి వేశారు.

Updated Date - 2020-05-17T10:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising