ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47 ఏళ్ల వ్యక్తి.. ఏడేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి..

ABN, First Publish Date - 2020-10-01T18:23:32+05:30

అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల(ప్రకాశం): అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి ఒడి గట్టాడు. కారంచేడు మండలం స్వర్ణలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చీరాల ప్రభుత్వ వైద్యశాల అవుట్‌ పోస్ట్‌ పోలీసుల వివరాల ప్రకారం... స్వర్ణకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు మంగళవారం పొలం పనులకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న రెండో తరగతి చదువుతున్న చిన్నారిని అదేప్రాంతానికి చెందిన 47 ఏళ్ల వ్యక్తి మాయమాటలతో మభ్యపెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బుధవారం కడుపు నొప్పి రావడంతో ఆ పాప తల్లడిల్లిపోయింది. ఆరా తీసిన తల్లి దండ్రులు విషయం తెలుసుకుని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ట్రైనీ డీఎస్పీ స్రవంతిరాయ్‌ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.



Updated Date - 2020-10-01T18:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising