ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి రైతులకు పరిహారం అందేలా కృషి : జీవీఎల్‌

ABN, First Publish Date - 2020-12-04T04:54:37+05:30

తు ఫాన్‌ కారణంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న మిర్చి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రాజ్య సభ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హారావు అన్నారు.

మాట్లాడుతున్న నరసింహారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అద్దంకి, డిసెంబరు 3 : తు ఫాన్‌ కారణంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న మిర్చి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రాజ్య సభ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హారావు అన్నారు. స్థానిక గీ తామందిరంలో జరుగుతున్న బీజేపీ నియోజకవర్గ శిక్షణ త రగతులకు  ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభి వృద్ధి పనులతో దేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇసున్న నిధులు, పథకాలను వైసీపీ పాలకులు తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆ యన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి హరిప్రసాద్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T04:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising