ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరాల వన్‌టౌన్‌ సీఐపై కేసు

ABN, First Publish Date - 2020-11-30T01:42:01+05:30

చీరాల వన్‌టౌన్‌ సీఐ రాజమోహన్‌పై కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చీరాల, నవంబరు 29 : చీరాల వన్‌టౌన్‌ సీఐ రాజమోహన్‌పై కేసు నమోదైంది. డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న గడియార స్తంభం సెంటర్లోని వైఎస్సార్‌ విగ్రహానికి విద్యుత్‌ దీపాల అలంకరణ విషయంలో యాతం క్రాంతి పోలీసులపై  దౌర్జన్యంగా వ్యవహరించాడు. ఆ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తరువాత విడుదల చేశారు. ఆ తరువాత అతను చీరాల ఏరియా వైద్యశాలలో చేరి సీఐ రాజమోహన్‌ తనను కొట్టారని అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి వన్‌టౌన్‌ పోలీసులు కోర్టు డైరెక్షన్‌ కోసం పంపించారు. ఆ క్రమంలో నాలుగు రోజుల క్రితం కోర్టు సూచనల మేరకు వన్‌టౌన్‌ ఎస్సై నాగశ్రీను కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

Updated Date - 2020-11-30T01:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising