ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి నాటికి భవనాలు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-03T06:14:02+05:30

ఎన్నార్జీఎస్‌ ద్వారా చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు మార్చినాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.కొండయ్య తెలిపారు.

సచివాలయాన్ని పరిశీలిస్తున్న పంచాయతీ రాజ్‌ ఎ్‌సఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తాళ్లూరు, డిసెంబరు 2: ఎన్నార్జీఎస్‌ ద్వారా చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు మార్చినాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.కొండయ్య తెలిపారు. మండలంలోని తాళ్లూరు, దోసకాయలపాడు గ్రామాల్లో పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సచివాలయ భవననిర్మాణాలను,  రైతు భరోసా కేంద్రాలను, దోసకాయలపాడు-తోటవెంగన్నపాలెం నడుమపూర్తిగా దెబ్బతిన్న దోర్నపువాగు కల్వర్ట్‌ను పరిశీలించారు.    వాగుపై చప్టానిర్మాణానికి ఎంతమేర నిధులుఅవసరమో అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ విఠల్‌రాథోడ్‌, ఏఈ ఆర్‌.వి.సుబ్బయ్య, మాజీ జడ్పీటీసీలు మారం వెంకటరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు ఐ.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామసచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising