ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ ఏఎ్‌సఐ మృతి

ABN, First Publish Date - 2020-10-20T07:57:52+05:30

మద్దిపాడు ఏఎ్‌సఐ పూర్ణచంద్రరావు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఒంగోలు వెళుతుండగా మండలంలోని వెంకట్రాజుపాలెం వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దిపాడు, అక్టోబరు 19: మద్దిపాడు ఏఎ్‌సఐ పూర్ణచంద్రరావు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఒంగోలు వెళుతుండగా మండలంలోని వెంకట్రాజుపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆయన మృతి పట్ల రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ ఫిరోజ్‌ ఫాతిమా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుకు నివాళులర్పిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2020-10-20T07:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising