ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన బీజేపీ సేవాసప్తాహం

ABN, First Publish Date - 2020-09-21T11:40:59+05:30

ముగిసిన బీజేపీ సేవాసప్తాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 20 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన సేవాసప్తాహం వేడుకలు ఆదివారంతో ముగిశాయి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెగ్గం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 20వ డివిజన్‌ లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం చర్చిసెంటర్‌లో ప్లాస్టిక్‌ వాడకం నిషేధించాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులు బొద్దులూరి ఆంజనేయులు, డి.శివాజీ, ధనిశెట్టి రాము, కొల్లా శ్రీను, కొలా వాసు, పేర్ల సుబ్బారావు, రత్తయ్య, పూర్ణ పాల్గొన్నారు. కాగా చెరువుకోమ్ముపాలెం ఎస్సీకాలనీలో బీజేపీ నాయకులు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. తాటిపర్తి రాఘవయ్య ఆధ్వర్యంలో జరి గిన కార్యక్రమంలో కొమ్మ శ్రీనివాసరావు, ధనిశెట్టి రాము, రాయపాటి అజయ్‌కుమార్‌, కేసిన రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-21T11:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising