ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అంకమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

ABN, First Publish Date - 2020-12-20T05:47:49+05:30

ఒంగోలు నగరం బండ్లమిట్టలో ఉన్న శ్రీవినుకొండ అంకమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఘ నంగా జరిగింది. ఇటీవల అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మించారు.

మంత్రి బాలినేని దంపతులను సత్కరిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు కల్చరల్‌, డిసెంబరు 19: ఒంగోలు నగరం బండ్లమిట్టలో ఉన్న శ్రీవినుకొండ అంకమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఘ నంగా జరిగింది. ఇటీవల అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతు లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కంకణధారులుగా వైసీపీ నగర అ ధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, మీనాకుమారి దంపతులు వ్యవహరించా రు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో దాసరి నారాయణరావు, తనూజ, త్రిపురం మల్లి ఖార్జునరావు, పోకల రాజేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-20T05:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising