ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతినే కొనసాగించాలి

ABN, First Publish Date - 2020-12-02T05:24:26+05:30

రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొ నసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డి మాండ్‌ చేశారు. ఈనెల 16వ తేదీకి రైతుల ఉద్యమం ఏడాది పూర్తవు తున్నందున నేపథ్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించా రు.

సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 1 : రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొ నసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డి మాండ్‌ చేశారు. ఈనెల 16వ తేదీకి రైతుల ఉద్యమం ఏడాది పూర్తవు తున్నందున నేపథ్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించా రు.  ఈ సందర్భంగా మంగళవారం ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో జేఏసీ సభ్యుడు ఉప్పుటూరి ప్రకాశరావు అధ్యక్షత సంఘీభావ సమావేశం జరిగింది. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవా లని, సీఆర్‌డీఏ చట్టాన్ని పునరుద్ధరించాలని, అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, రైతుకూలీ, వృత్తిదారులు, మహిళా తదితర సంఘాలు ఐక్యం గా అమరావతి రైతు ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించా లని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో వివిధ రాజకీయ, సం ఘాల నాయకులు చుంచు శేషయ్య, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, గుర్రాల రాజ్‌విమల్‌, కె.వెంకయ్య, నార్నె వెంకటసుబ్బయ్య, కామరాజుగడ్డ కుసుమకుమారి, అజీమున్నీసా బేగం, జి.నరసింహరావు, కె. శ్రీనివాసరావు, కటారి నాగేశ్వరరావు, పాతూరి పుల్లయ్యచౌదరి, పెళ్ళూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising