ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంఘిక బహిష్కరణపై కదిలిన యంత్రాంగం

ABN, First Publish Date - 2020-08-05T11:36:55+05:30

కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెపాలెంలో ఒక కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటనపై యంత్రాంగం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపులతో చర్చించిన పోలీసు, రెవెన్యూ అధికారులు


కొత్తపట్నం, ఆగస్టు 4: కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెపాలెంలో ఒక కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన  సంఘటనపై యంత్రాంగం కదిలింది. ఒంగోలు టూటౌన్‌ సీఐ రాజేష్‌, కొత్తపట్నం తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో సుజాత, కొత్తపట్నం ఎస్‌ఐ శ్రీనివాసరావులు పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించారు.కాపులు బహిష్కరించిన నాయుడు బ్రహ్మయ్యతో మాట్లాడారు. నాయుడు బ్రహ్మ య్య కుమారుడి వివాహం ఈ నెల 5వ తేదీన జరగనుండగా సాంఘిక బహిష్కరణ చేస్తూ కాపులు గ్రామంలో చాటింపు వేసిన విషయం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. దీంతో అధికారులు మంగళవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కాపులతో చర్చించారు. సాంఘిక బహిష్కరణ చట్టరీత్యానేరమని చెప్పారు. నాయుడు బ్రహ్మ య్య కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలని కోరారు. దీనికి కాపులు, గ్రామస్థులు సమ్మతించారు. నాయుడు బ్రహ్మయ్యతో పాటు గతంలో సాంఘిక బహిష్కరణ చేసి రెండు కుటుంబాలతో కూడా కలిసి మెలిసి ఉండాలని కోరగా వారు అంగీకరించారు.

Updated Date - 2020-08-05T11:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising