27 కొవిడ్ పాజిటివ్ కేసులు
ABN, First Publish Date - 2020-11-29T06:41:18+05:30
27 కొవిడ్ పాజిటివ్ కేసులు
ఒంగోలు (కార్పొరేషన్) నవంబరు 28 : జిల్లాలో శనివారం కొత్తగా 27 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. ర్యాపిడ్ పరీక్షల్లో 16 మందికి, వీఆర్డీఎల్లో 11 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులన్నీ ఒంగోలు, చీరాల, గుడ్లూరు, కారంచేడు, పెద్దారవీడు, పొన్నలూరు, మద్దిపాడు, పామూరులో వెలుగు చూశాయి.
Updated Date - 2020-11-29T06:41:18+05:30 IST