ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 16 క్వారంటైన్‌లు

ABN, First Publish Date - 2020-04-01T10:15:35+05:30

జిల్లాలో కరోనా అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడువేల పడకల ఏర్పాటు 

698 మంది తరలింపు 


ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 31 : జిల్లాలో కరోనా అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలను పెంచారు.  ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఒక్కొక్కటి, మరో నాలుగు నియోజకవర్గాల్లో రెండు చొప్పున 16 ఏర్పాటు చేశారు. వాటిలో మూడు వేల బెడ్స్‌ను సిద్ధం చేశారు.


ఒక్కో కేంద్రంలో 100 నుంచి 500 మందిని ఉంచేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. ఒక్కో కేంద్రానికి ఒక అధికారిని ఇన్‌చార్జిగా.. రెండు, మూడు కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారిని సూపర్‌ వైజర్‌గా నియమించారు. వారి సెల్‌నెంబర్లు కూడా ప్రకటించారు.  ఇప్పటి వరకూ వివిధ ప్రాంతాలకు చెందిన 698 మందిని క్వారంటైన్‌లలో ఉంచి పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2020-04-01T10:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising