ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌ ఇంజనీర్ల నిరసన

ABN, First Publish Date - 2020-06-06T10:23:37+05:30

సిమెంట్‌ రోడ్ల తనిఖీల ద్వారా పంచాయతీరాజ్‌ ఇంజనీర్లపై ప్రభుత్వం కక్షధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో అన్ని సర్కిల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): సిమెంట్‌ రోడ్ల తనిఖీల ద్వారా పంచాయతీరాజ్‌ ఇంజనీర్లపై ప్రభుత్వం కక్షధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ఇంజనీర్లు నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తమ డిమాండకు స్పందించకపోతే ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు పనులు నిలిపేస్తారని జేఏసీ నేతలు వీవీఎంకే నాయుడు, సీహెచ్‌ హనుమంతరావు హెచ్చరించారు.

Updated Date - 2020-06-06T10:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising