ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహాల మాయంపై విచారణను పక్కదోవ పట్టిస్తున్నారు: పోతిన మహేష్

ABN, First Publish Date - 2020-09-19T17:15:33+05:30

విజయవాడ: దుర్గగుడి వెండి రథంలోని మూడు సింహాల మాయంపై ఈవో, చైర్మన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి వెండి రథంలోని మూడు సింహాల మాయంపై ఈవో, చైర్మన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రథంలోని మూడు సింహాల మాయంపై విచారణను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చనిపోయిన దుర్గారావు అనే వ్యక్తి మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ కుట్రను తిప్పికొడతామన్నారు. రథంలోని మూడు సింహాల మాయంపై అనెక అనుమానాలు తలెత్తుతున్నాయని పోతిన మహేష్ పేర్కొన్నారు. ఈవో సురేష్ బాబు నుంచే విచారణ ప్రారంభించాలన్నారు. ఈవో సురేష్ బాబు మూడు సింహాలను తీసుకెళ్ళి మంత్రి వెలంపల్లికి ఇచ్చారని ప్రచారం జరుగుతోందన్నారు. వెండి సింహాలను పూజిస్తే మంచి జరుగుతుందని వెలంపల్లి వాళ్ళ ఇంట్లో తాంత్రిక పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. 


మంత్రి, ఈవోపై చర్యకు తీసుకునేంత వరకూ తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని పోతిన మహేష్ తెలిపారు. 


Updated Date - 2020-09-19T17:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising