ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహ ధ్వంసంపై పోస్టు.. ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2020-09-25T08:14:35+05:30

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం,సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది.

ఈ విగ్రహాన్ని ఇతర మతస్థులే ధ్వంసం చేశారంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన  ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ధర్మవరపు ఆచారి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈ ఘటన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. 


Updated Date - 2020-09-25T08:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising