ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 329కి చేరిన పాజిటీవ్‌ల సంఖ్య

ABN, First Publish Date - 2020-04-08T16:10:47+05:30

ఏపీలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్తగా 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 329కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 74 కేసులతో అత్యధిక స్థానంలో ఉంది. తర్వాత నెల్లూరు జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 41,  కృష్టా జిల్లాలో 35, కడప 28, ప్రకాశం 24, విశాఖ 20, చిత్తూరు జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

Updated Date - 2020-04-08T16:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising