ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌కు ప్రజాప్రతినిధి కుటుంబం

ABN, First Publish Date - 2020-03-29T09:34:21+05:30

గుంటూరు జిల్లాలో కలకలం రేపిన కరోనా పాజిటివ్‌ కేసులో భార్యాభర్తల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో కలకలం రేపిన కరోనా పాజిటివ్‌ కేసులో భార్యాభర్తల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. ఆ ‘ఒక్కడి’ కారణంగానే గుంటూరులో ఆందోళన నెలకొందని తెలిపారు. శనివారం ఆ ఒక్కడితో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధితో పాటు అతని కుటుంబీకులు మొత్తం 20 మందిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వీరి నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ ఒక్కడికి వైరస్‌ నేరుగా సోకనందున(విదేశాలకు వెళ్లనందున) దీని తీవ్రత అంతగా లేదని వైద్యులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-03-29T09:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising