ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్లని సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కెదురు

ABN, First Publish Date - 2020-09-29T16:02:48+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామనుజపురం గ్రామంలో ఇసుక ట్రాక్టర్లని సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులకి చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామనుజపురం గ్రామంలో ఇసుక ట్రాక్టర్లని సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులకి చుక్కెదురైంది. సీజ్ చేసిన ట్రాక్టర్లని స్టేషన్‌కి తరలిస్తుండగా ట్రాక్టర్ల డ్రైవర్లు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డీబీలు ఉండి కూడా ట్రాక్టర్లు సీజ్ చేయడం ఏమిటని డ్రైవర్లు ప్రశ్నించారు. డీడీల సమయం మించిపోవడంతో ట్రాక్టర్లని పోలీసులు సీజ్ చేశారు.


Updated Date - 2020-09-29T16:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising