ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొల్లు రవీంద్రకు పోలీసు నోటీసులు

ABN, First Publish Date - 2020-12-05T10:48:23+05:30

మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్ర్తీ జరిపిన దాడి కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రవీంద్ర ఇంటికి వచ్చిన సీఐ.. విచారణకు రావాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 4: మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్ర్తీ జరిపిన దాడి కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రవీంద్ర ఇంటికి వచ్చిన సీఐ.. విచారణకు రావాలని కోరారు. సీఐతో కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల చర్చించారు. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని రవీంద్ర తేల్చి చెప్పారు. డీఎస్పీ రమేశ్‌రెడ్డితో ఫోనులో రవీంద్ర మాట్లాడారు. ఏదైనా నోటీసుఇస్తే వస్తానని చెప్పారు. దీంతో సీఐ నోటీసును తీసుకుని మళ్లీ వచ్చారు. రవీంద్ర ఎండార్స్‌మెంట్‌ రాసి ఇచ్చారు. అయితే, తనకు వ్యక్తిగత పనులున్నాయని, వారం రోజుల్లో విచారణకు వస్తానని చెప్పారు. 

Updated Date - 2020-12-05T10:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising