ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తనిఖీలు ఎక్కువగా ఉండటంతో రూటు మార్చి గుంటూరు కేంద్రంగా..

ABN, First Publish Date - 2020-07-06T00:20:28+05:30

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. అటు విశాఖ, ఇటు గుంటూరులో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. అటు విశాఖ, ఇటు గుంటూరులో డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. లిక్విడ్ రూపంలో గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. నిజానికి ఇప్పటివరకూ ఆకుల రూపంలోనే గంజాయి రవాణా జరగుతోంది. అయితే పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు రూటు మర్చారు. 


Updated Date - 2020-07-06T00:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising