ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి స్థలంలో పోలీస్‌ కంచె

ABN, First Publish Date - 2020-12-30T09:06:26+05:30

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెవెన్యూ శాఖ, పోలీసుల మధ్య భూవివాదం నెలకొంది. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి సర్వే నం.96/2లో ఎకరం ఏడు సెంట్ల విస్తీర్ణంలో 45 మంది లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే బాలరాజు చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి, డిసెంబరు 29: పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో రెవెన్యూ శాఖ, పోలీసుల మధ్య భూవివాదం నెలకొంది. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి సర్వే నం.96/2లో ఎకరం ఏడు సెంట్ల విస్తీర్ణంలో 45 మంది లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే బాలరాజు చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇంతలో మంగళవారం పోలీసులు రంగప్రవేశం చేశారు. లే అవుట్‌ వేసిన స్థలం తమ శాఖకు చెందిందని ఫ్లెక్సీ పెట్టారు. ఆ స్థలంలో గతంలో సీజ్‌ చేసిన మోటారు సైకిళ్లను తెచ్చి ఉంచారు. అనంతరం ఎస్సై కె.విశ్వనాథబాబు ఆ స్థలానికి కంచె వేశారు. రెవెన్యూ అధికారులు, ప్రజలు అవాక్కయ్యారు. ఈ రెండు శాఖల వివాదంతో పట్టాల పంపిణీ వాయిదాపడింది. 

Updated Date - 2020-12-30T09:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising