ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు: యువకులపై పోలీసుల లాఠీ చార్జ్

ABN, First Publish Date - 2020-03-26T16:04:52+05:30

రోడ్లపై షెటిల్ ఆడుతున్న యువకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రోడ్లపై షెటిల్ ఆడుతున్న యువకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. నెల్లూరులో ఇటీవల కరోనా పాటిజీవ్ కేసు నమోదయింది. దీంతో అందరినీ అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు చెప్పారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన కొందరు యువకులు రోడ్లపైకి వచ్చి ఆడుతున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కరోనా బాధితుడి ఇంటి సమీపంలోనే యువకులు ఆడడం మొదలుపెట్టారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యువకులను మందలించి, లాఠీచార్జ్ చేసి పంపారు.

Updated Date - 2020-03-26T16:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising