ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి.. 20 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-04-08T16:18:59+05:30

ప్రకాశం: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు గుంపులుగా చేరవద్దని చెబుతున్నా పెడిచెవిన పెడుతున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో ఏకంగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేల స్థావరంపై దాడి చేసి.. 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రూ.57,680 నగదు, 67 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2020-04-08T16:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising