ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు 50 వేల మాస్కులు

ABN, First Publish Date - 2020-04-05T08:38:05+05:30

లాక్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు 50 వేల మాస్క్‌లు డీజీపీ కార్యాలయం సరఫరా చేసింది. దాతల సహకారంతో పోలీసులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మొదటి ప్రాధాన్యం 4 వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): లాక్‌ డౌన్‌ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు 50 వేల మాస్క్‌లు డీజీపీ కార్యాలయం సరఫరా చేసింది.  దాతల సహకారంతో పోలీసులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మొదటి ప్రాధాన్యం 4 వేల మంది మహిళా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు ఇస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం భారీగా మాస్క్‌లు విరాళంగా ఇచ్చిన స్పిన్‌ టెక్స్‌ సంస్థకు డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2020-04-05T08:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising