ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ABN, First Publish Date - 2020-08-15T14:49:29+05:30

భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదవరి జిల్లాలో పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదవరి జిల్లాలో పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం కాపర్ డ్యాం వద్ద వరద నీరు 27.1 మీటర్లకు చేరింది. అటు వరద ప్రవాహంతో పైడిపాక వద్ద గోదావరి నది గట్టుకు గండి పడటంతో స్పిల్వేలోకి వరద నీరు ప్రవేశిస్తోంది. దీంతో కొత్తూరు కాజ్వే పూర్తిగా నీట మునిగింది. దాదాపు 19 నిర్వాసిత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-15T14:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising