ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల చెరువులో విషం కలిపిన దుండగులు

ABN, First Publish Date - 2020-08-15T23:12:03+05:30

జిల్లాలోని త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామ సొసైటీ చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆ చేపల చెరువులో విషం కలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం : జిల్లాలోని త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామ సొసైటీ చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆ చేపల చెరువులో విషం కలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణయ్య ఘటనా స్థలికి చేరుకుని చెరువును పరిశీలించారు. విష ప్రయోగంపై గ్రామస్తులను విచారించారు. ఘటనా స్థలంలో విషం కలిపి రెండు వాటర్ బబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విష ప్రయోగం కారణంగా ప్రస్తుతానికైతే తక్కువ మొత్తంలో చేపలు మృతి చెందాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-15T23:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising