ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాణిక్యాలరావు మృతి పట్ల మోదీ సంతాపం

ABN, First Publish Date - 2020-08-05T02:37:21+05:30

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవలే కరోనాతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవలే కరోనాతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మంగళవారం సాయంత్రం మాణిక్యాలరావు సతీమణికి ప్రధాని సంతాప సందేశం పంపారు. బీజేపీ బలోపేతం కోసం మాణిక్యాలరావు ఎంతో శ్రమించారని.. పేద వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ కొనియాడారు. మాణిక్యాలరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-08-05T02:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising