ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రిపోర్టులో నా పేరు, అచ్చెన్న పేరు ఎక్కడా లేదు: పితాని

ABN, First Publish Date - 2020-02-22T19:10:48+05:30

రాజమండ్రి: జగన్ ప్రభుత్వం తమపై బురదజల్లడం మానుకోవాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: జగన్ ప్రభుత్వం తమపై బురదజల్లడం మానుకోవాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. విజిలెన్స్ రిపోర్టులో తన పేరు, అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ సీఎం కార్యాలయం నుంచి వస్తుందన్న అవగాహన లేకుండా మంత్రి  జయరాం మాట్లాడుతున్నారన్నారు.


2017 ఏప్రిల్‌లో కార్మిక మంత్రిగా తాను బాధ్యత తీసుకున్నానని పితాని వెల్లడించారు. రిపోర్ట్‌లో పేర్కొన్న డైరక్టర్లు రవికుమార్, రమేష్‌లపై తాను మంత్రిగా ఉన్నప్పుడే విచారణకు ఆదేశించానన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని పితాని సత్యనారాయణ వెల్లడించారు. 

Updated Date - 2020-02-22T19:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising