ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పింక్ డైమండ్‌‌పై నానా యాగీ చేసిన వాళ్లు ఏం తేల్చారు?’

ABN, First Publish Date - 2020-05-24T02:27:10+05:30

తిరుమలేశుడి పింక్ డైమండ్ అంశంపై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ మరోసా తీవ్రంగా స్పందించారు. తిరుమల శ్రీనివాసుని పింక్ డైమండ్ పోయిందని నానా యాగీ చేసిన వాళ్లంతా చివరికి ఏం తేల్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుమలేశుడి పింక్ డైమండ్ అంశంపై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ మరోసా తీవ్రంగా స్పందించారు. తిరుమల శ్రీనివాసుని పింక్ డైమండ్ పోయిందని నానా యాగీ చేసిన వాళ్లంతా చివరికి ఏం తేల్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తాము చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకుంటారా? లేక తప్పుని నిరూపించే సమర్థత లేదని తప్పుకుంటారా? అని వైసీపీ శ్రేణులనుద్దేశించి తీవ్రంగా స్పందించారు. ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న వాళ్లు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

Updated Date - 2020-05-24T02:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising