ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి

ABN, First Publish Date - 2020-08-13T16:21:12+05:30

చిత్తూరు: పూతలపట్టు మండలం రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: పూతలపట్టు మండలం రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. టి.రంగంపేట్‌కు చెందిన నిఖిల్ చౌదరి అనే వ్యక్తి దినేష్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన దినేష్‌ను చికిత్స నిమిత్తం వెల్లూరు సీఎంసీకి తరలించారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతర్గత కలహాలే దాడికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పూతలపట్టు పోలీసులు నిఖిల్‌ని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-08-13T16:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising