ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో ఇంటి నుంచి పరారు..

ABN, First Publish Date - 2020-07-10T20:24:56+05:30

విజయవాడ: బెజవాడ పటమట పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కరోనా భయంతో ఇంటి నుంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం క్రితం పారిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెజవాడ పటమట పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కరోనా భయంతో ఇంటి నుంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం క్రితం పారిపోయాడు. వారం క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు చేయించుకున్న శ్రీనివాసరావు.. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. కాగా.. శ్రీనివాసరావుకు టెస్టుల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-07-10T20:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising