ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థల వివాదంలో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2020-12-30T15:10:57+05:30

గుంటూరు: స్థల వివాదంలో వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: స్థల వివాదంలో వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధసిరిలో దారుణం చోటు చేసుకుంది. స్థలం వివాదంలో కిలారి నాగేశ్వరరావు(45) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నిందితుడు జంపని నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-30T15:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising