ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ను ఢీకొన్న కారు.. తండ్రి మృతి.. కొడుకు పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2020-02-19T16:15:51+05:30

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఓ తండ్రి తన కొడుకును బైక్‌పై స్కూల్‌కి తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే తండ్రి మృతి చెందాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-19T16:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising