ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి వ్యాపారి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-30T16:27:18+05:30

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ 8వ లైన్‌లో నివాసముంటున్న వ్యాపారి చింతపల్లి ఉమాప్రసాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ 8వ లైన్‌లో నివాసముంటున్న వ్యాపారి చింతపల్లి ఉమాప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రొయ్యల చెరువు వ్యాపారంలో మోసం చేసారంటూ కొంతమంది పేర్లను సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఉమాప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-30T16:27:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising