పురుగుల మందు తాగి వ్యాపారి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-12-30T16:27:18+05:30
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ 8వ లైన్లో నివాసముంటున్న వ్యాపారి చింతపల్లి ఉమాప్రసాద్
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ 8వ లైన్లో నివాసముంటున్న వ్యాపారి చింతపల్లి ఉమాప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రొయ్యల చెరువు వ్యాపారంలో మోసం చేసారంటూ కొంతమంది పేర్లను సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉమాప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-30T16:27:18+05:30 IST